Pages

మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రీ-మెట్రిక్ & పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్స్ 2022-23 - ఆఖరు తేదీ - 30/09/2022

1వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న మైనారిటీ విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ మరియు ఆపై చదువులు చదువుతున్న విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడూ మంజూరు చేస్తున్నది. 2022-23 సంవత్సరానికి కూడా నోటీసు విడుదల అయ్యింది. అర్హులైన మైనారిటీ విద్యార్థులు సెప్టెంబర్ నెలాఖరులోగా ఆన్లైన్ లో రిజిష్టర్ అయిన తరువాత, ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. సంవత్సరానికి ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ గా అర్హులైన ఒకొక్క విద్యార్థికి 5000/- రూపాయలు మరియు ఆపై చదువులు మరియు ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు 50,000/- రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉపకారవేతనం అందించబడుతుంది. ఆన్లైన్ లో అప్లై చేయడానికి దయచేసి https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction 

అనే లింక్ ను క్లిక్ చేసి ముందుగా రిజిష్టర్ అయి, తర్వాత అప్ప్లై చేయండి.

No comments:

Post a Comment

LATEST POSTS

AP Employees, Teachers Bifurcation Base GO MS NO.45 Released.The AP Public Employment (Organisation of Local Cadres and Regulation of Direct Recruitment) Order 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ మరియు నేరుగా నియామకాల కు సంబంధించి కొత్త జీవో (G.O.MS.No. 45) విడుదల చేసింది. దీని ప్...