రెవెన్యూ విభాగంలోని జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూప్-4 సర్వీసెస్) పోస్టులకు దరఖాస్తు గడువును ఈనెల 29వ తేదీ వరకు పొడిగిస్తు న్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీటితో పాటు ఎండోమెంట్ విభాగంలోని గ్రూప్-3 కేడర్కు సంబంధిం చిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు వివరించారు. వీటికి ఈనెల 19 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. దరఖా స్తులను కమిషన్ వెబ్సైట్
Pages
Subscribe to:
Post Comments (Atom)
LATEST POSTS
NMMS Day 11 Online Practice Questions
NMMS పరీక్షలుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు.మీ పేరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే 15 ప్రశ్నలతో exam open అవుతుంది.15 ప్రశ్నలు పూర్తి అయిన తరువ...
No comments:
Post a Comment