రెవెన్యూ విభాగంలోని జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూప్-4 సర్వీసెస్) పోస్టులకు దరఖాస్తు గడువును ఈనెల 29వ తేదీ వరకు పొడిగిస్తు న్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీటితో పాటు ఎండోమెంట్ విభాగంలోని గ్రూప్-3 కేడర్కు సంబంధిం చిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు వివరించారు. వీటికి ఈనెల 19 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. దరఖా స్తులను కమిషన్ వెబ్సైట్
Pages
Subscribe to:
Post Comments (Atom)
LATEST POSTS
Telugu Education Story 20
తెలుగు లో విద్యార్థులకు ఒక కథను ఇచ్చి 5 ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. విద్యార్ధులు కథ చదివి సమాధానాలను సెలెక్ట్ చేసిన తర్వాత స్కోర్ చూపిస్తుంది...
No comments:
Post a Comment