దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది . లీటర్ పెట్రోల్పై రూ .8 , డీజిల్పై రూ .6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది . తాజా తగ్గింపుతో వినియోగదారులకు లీటర్ పెట్రోలుపై రూ .9.50 , డీజిల్పై రూ .7 మేర తగ్గుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు . తగ్గించిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి .
Pages
Subscribe to:
Post Comments (Atom)
LATEST POSTS
AP Summative 1 Exams 1 to 9th class Telugu, Maths, English answers Key
SCERT వారు అఫీషియల్ గా విడుదల చేసినటువంటి 1 to 9th Classes సమ్మేటివ్ 1 తెలుగు, ఇంగ్లీష్ మరియు గణితం ఆన్సర్ కీలు. Click Here to Download S...
No comments:
Post a Comment