దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది . లీటర్ పెట్రోల్పై రూ .8 , డీజిల్పై రూ .6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది . తాజా తగ్గింపుతో వినియోగదారులకు లీటర్ పెట్రోలుపై రూ .9.50 , డీజిల్పై రూ .7 మేర తగ్గుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు . తగ్గించిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి .
మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి
Subscribe to:
Post Comments (Atom)
LATEST POSTS
GFLN 3rd To 5th Class 75 DAYS PROGRAMME TEACHERS DIARY FOR DAY 18
GFLN 75 రోజుల కార్యక్రమంలో భాగంగా 3 నుండి 5 తరగతులకు ఈ రోజు Day 18 నాడు చెప్పవలసిన తెలుగు, గణితం, ఇంగ్లీష్ సిలబస్. 📥 క్లాస...
No comments:
Post a Comment