మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

పెట్రోల్ , డీజిల్ ధరలు భారీగా తగ్గించిన కేంద్రం

దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది . లీటర్ పెట్రోల్పై రూ .8 , డీజిల్పై రూ .6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది . తాజా తగ్గింపుతో వినియోగదారులకు లీటర్ పెట్రోలుపై రూ .9.50 , డీజిల్పై రూ .7 మేర తగ్గుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు . తగ్గించిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి .

No comments:

Post a Comment

LATEST POSTS

AP OPEN SCHOOL (APOSS) SSC HALLTICKETS RELEASED

ఏపీ ఓపెన్ స్కూల్ 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేయడం జరిగింది. జిల్లా, పాఠశాల మరియు విద్యార్థి పేరును Select చేసి హాల్ టికెట్ ను డ...