దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది . లీటర్ పెట్రోల్పై రూ .8 , డీజిల్పై రూ .6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది . తాజా తగ్గింపుతో వినియోగదారులకు లీటర్ పెట్రోలుపై రూ .9.50 , డీజిల్పై రూ .7 మేర తగ్గుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు . తగ్గించిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి .
మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి
Subscribe to:
Post Comments (Atom)
LATEST POSTS
ALL INDIA SAINIK SCHOOLS ENTRANCE EXAMINATION-2026 For admission to Class IX/VI in Sainik Schools Score Card
జనవరి -18 న జరిగిన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ (AISSEE-SAINIK-2026) ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ క్రింది లింక్ ద్వారా మీ Results ver...
No comments:
Post a Comment