దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది . లీటర్ పెట్రోల్పై రూ .8 , డీజిల్పై రూ .6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది . తాజా తగ్గింపుతో వినియోగదారులకు లీటర్ పెట్రోలుపై రూ .9.50 , డీజిల్పై రూ .7 మేర తగ్గుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు . తగ్గించిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి .
Pages
Subscribe to:
Post Comments (Atom)
LATEST POSTS
Day 1 Foundational Literacy & Numeracy (FLN) activities for Grade 1-2 students, structured for the Stream (Group-1), Mountain (Group-2), and Sky (Group-3) data streams, based on the provided action plan.
Day 1 – 1వ తరగతి & 2వ తరగతి డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమం (తెలుగు, గణితం, ఇంగ్లీష్) తేదీ: 08-12-2025 తరగతులు: 1వ తరగతి, 2వ తరగతి ...
No comments:
Post a Comment