మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

రాష్ట్రంలోని 12 సాధారణ గురుకుల పాఠశాలలతో పాటు , 11 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 6 , 7 , 8 తరగతుల్లో ప్రవేశం కోసం దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

★ విద్యార్థిని , విద్యార్థులను ఆటోమ్యాటిక్ ర్యాండమ్ పద్ధతిలో ( లాటరీ విధానంలో ) ఎంపిక చేస్తారు.

★ ఆసక్తి , అర్హత ఉన్న వారు  https://aprs.apcfss.in 

అనే వెబ్సైట్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు.

★ ఈ నెల 15 నుంచి 30 వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్టు తెలిపారు .

No comments:

Post a Comment

LATEST POSTS

Ap intermediate re counting and re verification results

ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష-మార్చి2026 రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలను విడుదల. అభ్యర...