ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. పదో తరగతి పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు అడ్వాన్స్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.మే 25 నుంచి జూన్ 4 తేదీల మధ్య వీటిని నిర్వహించనున్నారు. మే 1 నుంచి 9 వరకు పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం ఇచ్చారు.రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అప్లై చేయడానికి మే 1 నుంచి 7 వరకు అవకాశం కల్పించారు.
మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి
Subscribe to:
Post Comments (Atom)
LATEST POSTS
School Education- SCERT, A.P. - Conduct of Cluster Complex Meeting on 22.08.2026 – Guidelines and Instructions for conduct of the meeting
22.08.2026న క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశ నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలు తో కూడిన ఆదేశాలు జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, Cl...

No comments:
Post a Comment