ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. పదో తరగతి పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు అడ్వాన్స్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.మే 25 నుంచి జూన్ 4 తేదీల మధ్య వీటిని నిర్వహించనున్నారు. మే 1 నుంచి 9 వరకు పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం ఇచ్చారు.రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అప్లై చేయడానికి మే 1 నుంచి 7 వరకు అవకాశం కల్పించారు.
మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి
Subscribe to:
Post Comments (Atom)
LATEST POSTS
AP TET Paper 1&2 English Online Exam 30 Questions set 1
AP TET పరీక్షలుకు సంబంధించి English లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు.మీ పేరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే 30 ప్రశ్నలతో exam open అవుతుంది.30 ప్రశ్నల...

No comments:
Post a Comment