మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

కరోనా వస్తే.. ఆ స్కూలు వరకే మూసివేస్తాం.మంత్రి ఆదిమూలపు సురేశ్ గారు

AP: రాష్ట్రంలోని స్కూళ్ల పరిస్థితిని ప్రతిరోజూ

కలెక్టర్ స్థాయి అధికారులతో సమీక్షిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. 

సంక్రాంతి తర్వాత 80% మంది విద్యార్థులు స్కూళ్లకు వస్తున్నారు. 

కరోనా వచ్చిన టీచర్లకు తక్షణమే సెలవులు ఇస్తున్నాం. 

స్కూళ్లలో శానిటైజ్ చేస్తున్నాం. 

కరోనా వస్తే.. ఆ స్కూలు వరకే మూసివేస్తాం.

మిగతా స్కూళ్లు యథావిధిగా నడుస్తాయి.

తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు' అని మంత్రి

అన్నారు

LATEST POSTS

Pareeksha pe charcha photos upload link

 ఈరోజు ఫిబ్రవరి 10 పరీక్ష పే చర్చా ప్రత్యక్ష ప్రసార   కార్యక్రమం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు వీక్షించిన ఫోటోలు అప్లోడ్ చేయవలసిన లింక్ 2)....