మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

కరోనా వస్తే.. ఆ స్కూలు వరకే మూసివేస్తాం.మంత్రి ఆదిమూలపు సురేశ్ గారు

AP: రాష్ట్రంలోని స్కూళ్ల పరిస్థితిని ప్రతిరోజూ

కలెక్టర్ స్థాయి అధికారులతో సమీక్షిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. 

సంక్రాంతి తర్వాత 80% మంది విద్యార్థులు స్కూళ్లకు వస్తున్నారు. 

కరోనా వచ్చిన టీచర్లకు తక్షణమే సెలవులు ఇస్తున్నాం. 

స్కూళ్లలో శానిటైజ్ చేస్తున్నాం. 

కరోనా వస్తే.. ఆ స్కూలు వరకే మూసివేస్తాం.

మిగతా స్కూళ్లు యథావిధిగా నడుస్తాయి.

తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు' అని మంత్రి

అన్నారు

LATEST POSTS

Vidya pravesh day 34 activities for primary

విద్యాప్రవేశ్ -34 వ రోజు 27/07/2024 న 1వ తరగతి విద్యార్థులతో చేయించవలసిన కృత్యాలు  Language & Literacy Development  ఫ్లాష్ కార్డ్స్ లేదా...