మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

కరోనా వస్తే.. ఆ స్కూలు వరకే మూసివేస్తాం.మంత్రి ఆదిమూలపు సురేశ్ గారు

AP: రాష్ట్రంలోని స్కూళ్ల పరిస్థితిని ప్రతిరోజూ

కలెక్టర్ స్థాయి అధికారులతో సమీక్షిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. 

సంక్రాంతి తర్వాత 80% మంది విద్యార్థులు స్కూళ్లకు వస్తున్నారు. 

కరోనా వచ్చిన టీచర్లకు తక్షణమే సెలవులు ఇస్తున్నాం. 

స్కూళ్లలో శానిటైజ్ చేస్తున్నాం. 

కరోనా వస్తే.. ఆ స్కూలు వరకే మూసివేస్తాం.

మిగతా స్కూళ్లు యథావిధిగా నడుస్తాయి.

తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు' అని మంత్రి

అన్నారు

No comments:

Post a Comment

LATEST POSTS

Mental Ability Quiz 15 for Primary Students

ప్రాధమిక స్థాయి విధ్యార్థులకు MENTAL ABILITY కి సంబంధించి 20 QUESTIONS తో Quiz ప్రోగ్రామ్. Quiz పూర్తయిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ అన్నీ చూపిస్త...