రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యా ర్థులకు 25 శాతం సీట్లు కేటాయించే దుకు సంబంధించిన విద్యా హక్కు చట్టం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం 12 ( 1 ) ( సి ) నిబంధనను సోమవారం తీసుకుందని పాఠశాల విద్యా శాఖ కమిష నర్ కె . సురేష్ కుమార్ చెప్పారు . ఆయన విద్యా హక్కు చట్టం రాష్ట్ర కమిటీ చైర్మన్ బుడితి రాజశేఖర్ , సభ్యులు , ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ప్రతినిధులు , ఎన్జీవోలతో సమావేశ మయ్యారు . 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున .. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు . ప్రైవేటు స్కూళ్లలో విద్యా హక్కు చట్టం 12 ( 1 ) ( సి ) ని తప్పకుండా చేసేందుకు ప్రైవేటు పాఠశాలల అసోసి యేషన్ ప్రతినిధులు , ఎన్జీవోలు అంగీకరిం చినట్లు కమిషనర్ తెలిపారు . ఒక్కో విద్యార్థికయ్యే ఖర్చుకు సంబంధించిన నిర్ణయాలపై కమిటీ కూలంకషంగా చర్చలు జరిపిందని మీడియాకు చెప్పారు . సమావేశంలో సమగ్ర శిక్షా రాష్ట్ర సంచాల కులు కె.వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు .
LATEST POSTS
Teachers Attendance, school attendance app updated version 2.2.6
స్టూడెంట్ టీచర్ attendence App 2.2.6 వెర్షన్ కి update అయ్యింది. పాత యాప్ పనిచేయదు, Latest Teachers - Students Attendance యాప్ 2.2.6 వెర్...
POPULAR POSTS
- 1to 5 th class all subjects lesson plans
- Ap 10th class Public Examinations Results Released
- FA1, FA 2 ,SA1 and FA 3 MARKS ENTERED STUDENTINFO WEBSITE ENABLED
- FA 4 Mark's online process complete before March 22
- Participate in online training on "Digital Infrastructure for Knowledge Sharing - DIKSHA" scheduled from 27-31 March 2023 organized by Central Institute of Educational Technology, NCERT