మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

Ded exams 2019-20 batch results released

డీఈడీ ఫలితాలు విడుదల. రాష్ట్రంలో డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) 2019-20 బ్యాచ్ పరీక్ష ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి గురు వారం విడుదల చేశారు. ఈ పరీక్షలు 2021 జూలై 22 నుంచి 28 వరకు జరిగాయి. పరీక్ష లకు 4,779 మంది హాజరవ్వగా వారిలో 4,693 మంది (98.20%) ఉత్తీర్ణులయ్యారు. వీరి డమ్మీ మార్కుల జాబితాను www.bse.ap.gov.in  పొందుపరిచారు. రీకౌంటింగు ఈ నెల 20వ తేదీలోపు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.

No comments:

Post a Comment

LATEST POSTS

General Knowledge Quiz 8 for primary students

ప్రాధమిక స్థాయి విధ్యార్థులకు GENERAL KNOWLEDGE కి సంబంధించి 20 QUESTIONS తో Quiz ప్రోగ్రామ్. Quiz పూర్తయిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ అన్నీ చూపి...