మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

Telugu story 8 with 5 questions and answers

తెలుగు లో విద్యార్థులకు ఒక కథను ఇచ్చి 5 ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. విద్యార్ధులు కథ చదివి సమాధానాలను సెలెక్ట్ చేసిన తర్వాత స్కోర్ చూపిస్తుంది. అలాగే రివ్యూ లో సరైన సమాధానాలు తో పాటు సర్టిఫికెట్ వస్తుంది.

ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. రామయ్య చాలా నిజాయితీ గలవాడు. ప్రతి రోజు పొలంలో కష్టపడి వ్యవసాయం చేసి, తన కుటుంబాన్ని పోషించేవాడు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి అతని మీద గౌరవం ఉండేది.

ఒక రోజు రామయ్య పొలంలో పని చేస్తూ ఉండగా తన ఇనుప పార బావిలో పడిపోయింది. అతను చాలా బాధపడ్డాడు. అప్పుడు ఆ బావిలోంచి దేవత బయటకు వచ్చి, "నీవు ఎందుకు బాధపడుతున్నావు?" అని అడిగింది.అప్పుడు రామయ్యు నా పార బావిలో పడిపోయిందని చెప్పాడు.

దేవత బంగారు పార, వెండిపార , చివరగా అతని ఇనుప పార ను చూపించింది. రామయ్య నిజాయితీగా “ఇనుప పార నాది” అని చెప్పాడు. దేవత అతని నిజాయితీకి మెచ్చి, మూడు పార లనూ అతనికి బహుమతిగా ఇచ్చింది.


No comments:

Post a Comment

LATEST POSTS

AP OPEN SCHOOL (APOSS) SSC HALLTICKETS RELEASED

ఏపీ ఓపెన్ స్కూల్ 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేయడం జరిగింది. జిల్లా, పాఠశాల మరియు విద్యార్థి పేరును Select చేసి హాల్ టికెట్ ను డ...