మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రీ-మెట్రిక్ & పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్స్ 2022-23 - ఆఖరు తేదీ - 30/09/2022

1వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న మైనారిటీ విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ మరియు ఆపై చదువులు చదువుతున్న విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడూ మంజూరు చేస్తున్నది. 2022-23 సంవత్సరానికి కూడా నోటీసు విడుదల అయ్యింది. అర్హులైన మైనారిటీ విద్యార్థులు సెప్టెంబర్ నెలాఖరులోగా ఆన్లైన్ లో రిజిష్టర్ అయిన తరువాత, ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. సంవత్సరానికి ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ గా అర్హులైన ఒకొక్క విద్యార్థికి 5000/- రూపాయలు మరియు ఆపై చదువులు మరియు ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు 50,000/- రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉపకారవేతనం అందించబడుతుంది. ఆన్లైన్ లో అప్లై చేయడానికి దయచేసి https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction 

అనే లింక్ ను క్లిక్ చేసి ముందుగా రిజిష్టర్ అయి, తర్వాత అప్ప్లై చేయండి.

No comments:

Post a Comment

LATEST POSTS

Completing the School Admissions for the academic year 2026 - 27 between 17.04.2026 and 23.04.2026 - Instructions issued

విద్యాశాఖ వారు విడుదల చేసిన "బడి పిలుస్తోంది" (Badi Pilusthundhi) - 2026-27 ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం మరి...