మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

Continuous engagement course through DIKSHA APP

దీక్ష యాప్ ద్వారా ప్రతిరోజూ చూడవలసిన కంటెంట్.ప్రతీ ఉపాద్యాయుడు/ఉపాద్యాయురాలు ఈ కోర్సు ను చదివి కోర్స్ యొక్క తుది పరీక్ష  రాయవలెను.


IMMS app updated version 1.1.3

 IMMS APP UPDATE అయ్యింది, New Version 1.1.3 (14.04.2021)ను క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాత App పనిచేయదు.

అప్డేట్ వెర్షన్ (April14th)లో క్రింది ఫీచర్స్ ఇచ్చారు

1.Kitchen Garden details entry

2.Incinerators Status details entry 

DOWNLOAD IMMS New Updated App

No lockdown in India say finance minister Nirmala sitaraman

లాక్ డౌన్ ఆలోచనే లేదు. నిర్మలా సీతారామన్

భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉంటుందని పుకార్లు ఎక్కువయ్యాయి . అయితే తాజాగా దానిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు . మళ్లీ లాక్ డౌన్ విధించే ఆలోచనే కేంద్రానికి లేదని స్పష్టం చేశారు . కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో .. అక్కడి ప్రభుత్వాలు , అధికారులే నియంత్రణా చర్యలు చేపడతారని , కఠిన ఆంక్షలు సైతం అమలు చేస్తారని తెలిపారు

Correction Application for Departmental Tests Nov-2020 Session (Notification No. 04/2021) has been enabled available

డిపార్టుమెంటు పరీక్ష లకు సంబంధించి నవంబర్ 2020 నోటిఫికేషన్ కి సంబంధించి అప్లికేషన్ ని కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. 

Click Here To Correction Your Submitted Application

Applications  are  invited  ON-LINE  from  26.03.2021  to  15.04.2021  for  the  Departmental  Tests NOVEMBER,  2020  Session to  be  held  from  29/05/2021  to      03/06/2021.

డిపార్టుమెంటు పరీక్ష లకు సంబంధించి నవంబర్ 2020 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

Click Here TO Apply Online Application For Departmental Test

డిపార్టుమెంటల్ టెస్టు నోటిఫికేషన్ నెంబరు : 04/2021( NOV 2020 SESSION) ముఖ్యమైన సమాచారం 
ఆన్ లైన్ లో అప్లై చేయుట : 26.03.2021 నుండి 15.04.2021 వరకు
ఫీజు చెల్లించుట : 26.03.2021 నుండి 15.04.2021 వరకు
ఫీజు వివరాలు :(ప్రతి పేపర్ కి 500/- రూ.విడివిడిగా వ్రాస్తే ఈ విధంగా exam fees తో పాటుగా ప్రతి పేపర్ కి 500/-ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు చేయాలి) G.O.Test : 1500/- E.O.Test : 1000/-
Spl.Language Test : 1000/-
 పరీక్షల తేదీలు: 
G.O Test (Paper Code - 88) : 31.05.2021 @ 10 AM to 12 Noon
G.O Test (Paper Code - 97) : 31.05.2021 @ 3 PM to 5 PM
E.O Test (Paper Code - 141) : 01.06.2021 @ 10 AM to 12 Noon
Spl.Language Test (Paper Code - 37) : 01.06.2021 @ 3 PM to 6 PM
పాస్ మార్కులు :ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. G.O.T నందు గల రెండు పేపర్లలో ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. ఏ ఒక్క పేపరులో 40 కంటే తక్కువ మార్కులు వచ్చినా రెండు పేపర్లు మరలా రాయాలి.(గత నోటిఫికేషన్ లో 35 మార్కులు ఉండేవి) 
నెగెటివ్ మార్కులు :లేవు


CBSE 10TH Class Exams Cancelled and 12th Exams are Postponed due to covid

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరగాల్సిన సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 

10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. అయితే 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. 

 దేశంలో మహమ్మారి ఉద్ధృతి. పాఠశాలల మూసివేత నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మే 4 నుంచి జరిగే సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నాం. 

 బోర్డు తయారుచేసే ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ఆధారంగా పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తాం. 

ఇక 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నాం. జూన్‌ 1న కరోనా పరిస్థితిని సమీక్షించిన అనంతరం 12వ తరగతి పరీక్షల తేదీలపై నిర్ణయం తీసుకుంటాం.

పరీక్షలు ప్రారంభించడానికి 15 రోజుల ముందుగానే వివరాలను ప్రకటిస్తాం అని కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విటర్‌లో వెల్లడించారు. 

అకడమిక్‌ ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని మోదీ సూచించినట్లు పేర్కొన్నారు.

Navodaya Vidyalaya Samiti 6th class Admission Test Admission Cards download

జవహర్ నవోదయ 6 వ తరగతి లో ప్రవేశ పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్ లను అందుబాటులో ఉంచారు.

Click Here To Download admit Card

 మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరచి పోతే ఈ క్రింది లింకు ద్వారా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ను తెలుసుకోవచ్చు.

Click Here To Download registration number

జవహర్ నవోదయ వెబ్ సైట్ కోసం క్రింది లింకు ను క్లిక్ చేయండి.

Click Here To Jawahar Navodaya website


Employee Master Data Updation Form for verification details in DDO req

DDO లు అందరూ తమ పరిధిలోని ఉద్యోగుల వివరాలు MASTER DATA లో APRIL 2021 జీతపు బిల్లు తయారు చేసే లోపు అప్డేట్ చేయవలసి ఉంది.కావున ఉద్యోగులు అందరూ తమ వివరాలు క్రింది  ప్రొఫార్మా లో నింపి మీ DDO గారికి పంపించి మీ వివరాలు సరి చేసుకోగలరు.

Click Here To Download Proforma

Dr BR AMBEDKAR Life History and Main Incidents in his Life during to end



అంబేద్కర్ జీవితంలోని ప్రధాన ఘట్టాలు 

1891 ఏప్రిల్ 14న జననం

1905లో రమాబాయి తో వివాహం

1907లో మెట్రిక్యులేషను ఉత్నిర్ణత ముంబైలోని ఎలి పిన్స్తాన్ హై స్కూల్ నుండి1

912లో బి ఏ ఉత్తీర్ణత ముంబైలోని ఏలిపిన్ స్టన్ కాలేజీ నుండి

1913లో బరోడా మహారాజు ఆర్థిక సాయంతో అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి పయనం

19 15 ఏన్సియంట్ఇండియన్ కామర్స్ గ్రంధ రచన మరియుకేస్త్న్ ఇన్ఇండియా తేయిర్ మెకానిజం జే అండ్ డెవలప్మెంట్ గ్రంథరచన

19 16 లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ &పొలిటికల్ గ్రేస్ ఇన్ LAW lo ప్రవేశం

1917 PHD పట్టా సంపాదన

1917 లోబరోడా సంస్థానం నుండి ఆర్థిక సహాయం నిలిపివేయడంతో విద్యాభ్యాసం పూర్తి కాకుండానే స్వదేశానికి తిరిగి రాక

1918లో ముంబైలోని సిడేన్ హోం కళాశాలలో పొలిటికల్ ఎకనామిక్ లో ప్రొఫెసర్గా ఉద్యోగం

1918లో మళ్లీ రెండోసారి విదేశాల్లో విద్యాభ్యాసం లండన్ ప్రయాణం

1919 సౌత్ బరో సంస్కరణల సంఘానికి దళితులకు రాజకీయ హక్కులకై విజ్ఞప్తి

1920 ముక్ నాయక్ పత్రిక స్థాపన

1921లో లండన్ విశ్వవిద్యాలయం నుండి ఎమ్మెస్సీ డిగ్రీ పొందారు (provisional డి centralisation ఆఫ్ఇంపీరియల్ -& నాన్సిని బ్రిటిష్ ఇండియా)

1923 డి ఎస్ సిపట్టా సంపాదన

ద ప్రాబ్లం ఆఫ్ రూపీ గ్రంధ రచన

ముంబై హైకోర్ట్ లో న్యాయవాది వృత్తిలో ప్రవేశం

1924 బహిష్కృత హితకారీని సభ ఏర్పాటు

1925 దళిత విద్యార్థులకు ముంబై రాష్ట్రంలో నాలుగు వసతి గృహాలు ఏర్పాటు

1926 ముంబై శాసనమండలి సభ్యునిగా నియామకం

1927 బహిష్కృత భారతి పక్ష పత్రిక స్థాపన

సమాజ్ సమతా సంఘం స్థాపన

మంచినీటి సేకరణలో సమాన హక్కుల కోసం సత్యాగ్రహం ప్రారంభం మహద్ చెరువు పోరాటం

1928 ముంబాయి ప్రభుత్వ న్యాయ కళాశాలలో ప్రొఫెసర్ గా నియామకం తర్వాత కళాశాల ప్రిన్సిపాల్ గా నియామకం

1929 సమతా సంఘం ఏర్పాటు

1930 జనతా పత్రిక స్థాపన

నాసిక్ లోని kalaram దేవాలయ ప్రవేశం కోసం సత్యాగ్రహం ప్రారంభం

1930లండన్ లోని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు ప్రతినిధిగా నామినేషన్

1932 నైన్ డాట్ కాం టేబుల్ సమావేశం కాన్ఫరెన్స్ యొక్క మైనారిటీస్ కమిటీ సమావేశంలో దళితులకు ప్రత్యేక స్థానాలు ఇవ్వాలి అనే అంశం అంబేద్కర్ కోరుతుంటే దాని పైన మహాత్మ గాంధీ వ్యతిరేకించడం

1932లో దళితులకు ప్రత్యేక స్థానాలు కోర్కె అంగీకరించడం అంబేద్కర్ యొక్క ఘనత

మహాత్మా గాంధీ  నిరాహార దీక్ష చేసి దళితులకు ప్రత్యేక స్థానాన్ని ఇవ్వద్దని అడ్డు తగిలినప్పుడు అందరి మధ్య పూనా ఒడంబడిక జరిగింది దళితులకు ప్రత్యేక స్థానం ఇవ్వడం జరిగింది

1935 ప్రొఫెసర్ ఆఫ్ జూరిస్ ప్రుడెన్స్గ్ గా నియామకం జరిగింది

ఆ సమయంలోనే భార్య రమాబాయి మరణం

అస్పృశ్యులు హిందూ మతాన్ని వదిలి వేరే మతం లో చేరుతారాని ప్రకటించారు

1936లో అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించాడు

1939 రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పటికీ 1942అంబేద్కర్ షెడ్యూల్ కులాల ఫెడరేషన్ అఖిలభారత రాజకీయ పక్షంగా ఏర్పాటు చేయడం జరిగింది

1943 లో రేనడే  గాంధీ మరియు జిన్నా అనే గ్రంథం రచన

1943 గవర్నర్ జనరల్ కార్య నిర్వాహక మండలి సభ్యునిగా షెడ్యూల్ కులాల విద్యార్థుల విద్యకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎక్కువ డబ్బులు కేటాయింపునకు కేంద్ర రాష్ట్ర ఉద్యోగాలల్లో షెడ్యూల్ కులాల వారికిరిజర్వేషన్లుకల్పించాలనిఎంతో కృషి చేశారు

1945 షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ముంబై రాష్ట్రంలో కళాశాల స్థాపనకు పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపన

1946 రాజ్యాంగ నిర్మాణసభకు కాంగ్రెస్ సభ్యునిగా నామినేషన్ నెహ్రూ మంత్రివర్గంలో సభ్యుడిగా చేరిక 

రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడిగా ఎంపిక

రాజ్యాంగ నిర్మాణ సభలో ముసాయిదా ప్రతిపాదన

1948 లో లో డాక్టర్ శారద అనే బ్రాహ్మణ స్త్రీ తో రెండో వివాహం

1951లో స్త్రీల హక్కులకై కేంద్ర మంత్రివర్గం నుంచి రాజీనామా చేశానరు

1952లో పార్లమెంటులో ఎన్నికల్లో ఓటమి అంబేద్కర్ ని రానివ్వకుండా నెహ్రూ మొదలగు వారు ప్రయత్నం చేశారు

ముంబై రాష్ట్ర శాసనసభ నుండి రాజ్యసభకు నామినేషన్

1953 మరల రెండోసారి పార్లమెంట్ ఎన్నికల్లో  ఓటమి

1955లో అంబేద్కర్ గారు బౌద్ధమత వ్యాప్తి కోసం బౌద్ధమతసభ ఏర్పాటు చేశారు 

థాట్స్ ఆఫ్ Linguistic స్టేటస్ అనే గ్రంథం రచన చేశాడు

1956లో నాగపూర్ లో బౌద్ధ మత శ్రీకారం

1956 చనిపోవడం మనందరికీ బాధాకరం

1990లో ఏప్రిల్ 14న అంబేద్కర్కి భారతరత్న ప్రధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంఘిక న్యాయ సంవత్సరంగా పరిగణించారు

విద్యా శాఖ కమీషనర్ శ్రీ చిన్న వీరభద్రుడు గారు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో డి.జి.ఇ, జాయింట్ డైరెక్టర్లు, యస్.సి.ఇ. ఆర్.టి డైరెక్టర్, కమీషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రధానాంశాలు:

విద్యాశాఖలో రోజురోజుకు ఎక్కువైపోతున్న యాప్ ల వినియోగాన్ని తగ్గించాలని కోరగా అనవసరమైన యాప్ లను రద్దు చేసి, అవసరమైన యాప్ లను సరళీకృతం చేసే విధంగా త్వరలో వర్క్ షాపు చేపడతామని తెలియజేశారు.

పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. దీనిపై ఈ రోజే సమావేశం కూడా నిర్వహించామని తెలిపారు.

ఎమ్ఈవోల బదిలీలను నిర్వహించాలని కోరగా త్వరలో చేపట్టుటకు ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు.

నాడు నేడు పాఠశాలలో పనిచేసిన ప్రధానోపాధ్యాయులకు ఆర్జిత సెలవులను ఇవ్వమని కోరగా దానిపై కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలియజేశారు.

నెలవారీ పదోన్నతులను నిర్వహించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.

సర్వీస్ రూల్స్ సాధించడానికి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని, తగు ప్రతిపాదనతో సమావేశానికి రావాలని సంఘాలను  కోరారు.

పాఠశాలలో విద్యుత్ వినియోగ బిల్లులు తగ్గించుటకు  2 కేటగిరి నుండి 7 కేటగిరి కు మార్చాలని కోరగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పెండింగ్ లో ఉన్న 400 హెచ్ఎం పోస్టుల మంజూరులో జాప్యం నివారించి వెంటనే మంజూరు చేయాలని కోరగా ఈ సమస్యను పరిష్కరించడానికి వెంటనే డీఈఓ ల నుంచి సమాచారాన్ని తెప్పించుకొని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎస్ ఎస్ సి స్పాట్ వాల్యుయేషన్ రేట్లు పెంచాలని కోరగా ప్రతిపాదనలు పంపుతామని అన్నారు.

అంతర్ జిల్లా బదిలీలు లను నిర్వహించాలని కోరగా ఎన్నికల కోడు ఉన్నందున నిర్వహించలేక పోయామని కోడ్ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.

610 జీవో పై పని చేస్తున్న వారికి పదోన్నతి, బదిలీలపై ప్రతిపాదనలు గవర్నమెంట్ కు పంపామని తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

675 పి.ఇ.టిలు విద్యార్హత లేని కారణంగా ప్రమోషన్ పొందని వారి కొరకు వేసవి సెలవులలో బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తామని తెలిపారు.

మోడల్ పాఠశాలలలో ఉపాధ్యాయులకు వార్డెన్ విధులు తొలగించాలని కోరగా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.

40 మంది పైగా విద్యార్థులు గల పాఠశాలలకు PSHM పోస్ట్ లు మంజూరు  చేయమని కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు.

శాశ్వత బదిలీల కోడ్ రూపొందించుటకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పోస్టుల పునర్విభజనలో భాగంగా బదిలీ పొందిన ఉపాధ్యాయులకు తాత్కాలికంగా జీతాలు ఇచ్చినప్పటికీ కేడర్ స్ట్రెంత్ సమస్యను పరిష్కరించవలసినదిగా కోరగా వేంటనే తగు చర్యలు తీసుకుంటామన్నారు.

కవిడ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున పాఠశాలల నిర్వహణ పై గౌరవ విద్యాశాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి గార్లతో సంప్రదించి తగు నిర్ణయాన్ని తెలియజేస్తామని తెలిపారు.

ప్రధానోపాధ్యాయులు, పండిట్ల బదిలీల ఉత్తర్వులు వెంటనే విడుదల చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని కోరగా సానుకూలంగా స్పందించారు.

Ugadi wishes Photo Frame Apps for sending whishes to your friends

తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మీ పోటో తో విషెష్  చెప్పడానికి ఉపయోగపడే మంచి యాప్. 



మిత్రులందరికి ఉగాది శుభాకాంక్షలు

LATEST POSTS

Vidya pravesh day 34 activities for primary

విద్యాప్రవేశ్ -34 వ రోజు 27/07/2024 న 1వ తరగతి విద్యార్థులతో చేయించవలసిన కృత్యాలు  Language & Literacy Development  ఫ్లాష్ కార్డ్స్ లేదా...